మంచిర్యాల
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నోరు జారారు. బెల్లంపల్లిలో జరిగిన సభలో రైతులు ఆకలితో చావద్దని ఆత్మహత్యలతో చావాలని పిలుపునివ్వడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రసంగం చర్చనీయాంశంగా మారింది..