YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

యూకేలో గోపీచంద్ తో మెహ్రీన్ పాటలు

యూకేలో గోపీచంద్ తో మెహ్రీన్ పాటలు

గోపిచంద్ నటిస్తున్న 'పంతం' చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ  చిత్రానికి సంబంధించిన మూడు పాటల చిత్రీకరణ యూకేలో జరుగుతుంది. ఈ నెల 29 నుంచి వీటిని అక్కడ చిత్రీకరించడానికి యూనిట్ సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు చక్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related Posts