YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండి బడి తేలేదు..గుడి తేలేదు మంత్రి కేటీఆర్

బండి బడి తేలేదు..గుడి తేలేదు మంత్రి కేటీఆర్

కరీంనగర్
హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టే సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారు.. కమలాకర్ చేతిలో చావు దెబ్బతిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడని మంత్రి కేటీఆర్ అన్నారు. . ఎంపీ అయ్యాక ఏం చేశారు.  ఓ బడి తేలేదు.  కనీసం గుడి అయినా తేలేదు.  మోడీ దేవుడని అంటున్న బండి సంజయ్ చెప్పాలి గ్యాస్ ధర ఎంత పెరిగిందో.. గంగుల కమలాకర్ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టేనని అన్నారు.

Related Posts