YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నో మీడియా, నో ర్యాలీ స్కిల్ కేసులో హైకోర్టు తీర్పు

నో మీడియా, నో ర్యాలీ స్కిల్ కేసులో హైకోర్టు తీర్పు

అమరావతి
చంద్రబాబు మధ్యంతర బెయిల్లో అదనపు షరతు అంశంపై హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను న్యాయస్థానం  తిరస్కరించింది. స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయి. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.

Related Posts