YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేన విస్తృత సాయి సమావేశం

జనసేన విస్తృత సాయి సమావేశం

అనకాపల్లి
అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ విస్తృత సాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు,విశాఖ ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు హాజరయారు.పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వంగా మారిందని ప్రజలకు ఎటువంటి హామీలు నెరవేర్చలేని ప్రభుత్వాన్ని అన్నారు.ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయి నుండి క్రింది స్థాయి నాయకుల వరకు అందరూ దోపిడీ చేస్తున్నారు.ప్రజల మభ్యపెట్టి ఇలాంటి దుర్మార్గ పాలన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది వైసిపి ప్రభుత్వం మని అన్నారు.

Related Posts