శ్రీశైలం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులు శనివారం నాడు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో రాజ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శనానంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ దంప తులకు కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు లడ్డు ప్రసాదాలు జ్ఞాపికను అందజేయడం జరిగింది.