YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మధ్యప్రదేశ్, ఛత్తీస్‎గఢ్‎లో శుక్రవారం పోలింగ్

మధ్యప్రదేశ్, ఛత్తీస్‎గఢ్‎లో శుక్రవారం పోలింగ్

న్యూఢిల్లీ
మధ్యప్రదేశ్లోని మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఛత్తీస్గఢ్లో రెండో దశలో 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మద్యప్రదేశ్ లో ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 15 సభల్లో పాల్గోన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్ రాజ్ చౌహన్ 160 సభల్లో ప్రసంగించారు.

Related Posts