YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెదేపా జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

తెదేపా జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

విజయవాడ రూరల్
గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా నివాసం వద్దకు భవానీపురం పోలీసులు తెల్లవారు జామునే చేరుకున్నారు.కొండపల్లిలో  జనసేన నాయకులు మైలవరం నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.తుమ్మలపాలెం  జనసేన ఎంపీటీసీ సభ్యుడు పోలిశెట్టి తేజ ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతల అక్రమాలను ఉమ్మడిగా ఎండగట్టే క్రమంలో ఈ రోజు తెదేపా - జనససేన నేతలు ఇబ్రహీంపట్నం బూడిద చెరువు క్షేత్రస్థాయి సందర్శనకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పొలీసులు ముందస్తు హౌస్ అరెస్టులు   చేసారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ ల బూడిద దోపిడీని ఎండగడతామన్న ఇరుపార్టీల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Related Posts