YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్సై నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు స్టే

ఎస్సై నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు స్టే

అమరావతి
ఏపీలో ఎస్సై నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. రిక్రూమెంట్ లో తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును కొంతమంది అభ్యర్థులు ఆశ్రయించిన విషయం తెలిసిదే. ఎత్తు అంశంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్ తరుపు న్యాయావాది జడ శ్రావణ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గతంలో అర్హత సాధించిన అభ్యర్థులను తాజాగా చేపట్టిన ఎస్సై రిక్రూట్ మెంట్ లో అనర్హతగా పరిగణించారని కోర్టుకు తెలిపారు  జడ శ్రావణ్. గతంలో ఎత్తు అంశంలో అర్హత సాధించిన వారు...ఇపుడు ఎలా అనర్హులు అవుతారని రిక్రూట్ మెంట్ బోర్డుని న్యాయమూర్తి ప్రశ్నించారు. రిక్రూట్ మెంట్ నిలుపుదల చేయాలని కోర్టును పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, ఎస్సై నోటిఫికేషన్ పై  స్టే విధించింది.

Related Posts