YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకాష్ రాజ్ డైలాగ్ వదిలిన అంబటి

ప్రకాష్ రాజ్ డైలాగ్ వదిలిన అంబటి

తిరుపతి
జలవనరుల  శాఖ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం నాడు మీడియా పై విరుచుకుపడ్డారు. విజయవాడ  నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అంబంటి రాంబాబును మీడియా ప్రతినిధులు మాట్లాడాలని కోరారు. వారిని మంత్రి భద్రత  సిబ్బంది పక్కకు జరిపివేసారు. మీడియా అందుకు అభ్యంతరం చెప్పడంతో తోస్తే ఏమైంది తోయించుకో పక్కకు పోవాలి. . అంటూ అంబటి రాంబాబు వ్యంగంగా సమాధానం ఇచ్చారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరారు

Related Posts