YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు

చంద్రబాబు పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు

బద్వేలు
అధికారంలోకి రాగానే టడుగు వర్గాలను అందలా నెప్పిస్తానంటే తెలుగు రాష్ట్రాంను అభివృద్ధి పథంలో అగ్రరాజ్యాల సరసన నిలబెడతానంటూ విప్లవాత్మక మార్పులు చేపడతానంటూ కల్లబొల్లి మాటలు సీఎం జగన్ చెప్పారని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకృష్ణారెడ్డి  అన్నారు.   అమాయక ప్రజలను నమ్మించి చరిత్ర ఎరుగని (మెజారిటీ) అత్యధిక సీట్లను సంపాదించిన తర్వాత తాను చేసినటువంటి వాగ్దానాలన్నిటిని సమూలంగా పక్కనపెట్టి అధికార దాహంతో ప్రతీకార చర్యలు చేపడుతూ సామాన్యులను సైతం వదలకుండా తన నిరంకుశ పాలనను ప్రజా వ్యతిరేక చర్యలను ఎదిరించిన ప్రతి ఒక్కరికి అనైతిక విలువలతో అక్రమ కేసులను బనాయిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని అన్నారు.. రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదిలేసి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వాసవికి ఆనందాన్ని పొందుతున్నాడు ప్రస్తుత వైఎస్ఆర్సిపి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తాము చేసిన తప్పుకు పక్షతాపం చెందుతున్నారు అలానే 2019లో వారు చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి 2024 ఎన్నికల కొరకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అలానే మరొకసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును స్వర్ణా అక్షరాలతో లిఖించే విధంగా అభివృద్ధి పథంలో నడిపించగలిగే సత్తా గలిగిన ఏకైక నాయకుడు  నారా చంద్రబాబు నాయుడు  పాలన కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారంటూ తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి  గడ్డం రామకృష్ణారెడ్డి అన్నారు

Related Posts