సిద్దిపేట
సిద్దిపేట జిల్లా గజ్వేల్ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని. జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో బీ జే పి గ్రామ అధ్యక్షులు దూలుమీట కనకయ్య మరియు గుర్రం శ్రీధర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జై బిజెపి జై జై బిజెపి బిజెపి కమలం పువ్వు గుర్తుకే ఓటేద్దాం అంటూ నినాదాలు చేస్తూ గడపగడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలు బిజెపి మేనిఫెస్టో గురించి చెప్పి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గజ్వేల్ నియోజకవర్గం ఈటెల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.