YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బోధన్ లో పోస్టర్ల కలకలం

బోధన్ లో పోస్టర్ల కలకలం

నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా బోధన్ లో కాంగ్రెస్  కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. రాత్రికి రాత్రే నిజామాబాద్, బోధన్ లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షం కలకలం రేపింది. పోస్టర్లలో రాహుల్  రేవంత్  ఫోటోలు వున్నాయి. బలిదానాల బాధ్యత కాంగ్రెస్ దే... మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ అంటూ పోస్టర్లు లో నినాదాలున్నాయి. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే... ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ వుంది.  కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగ సమస్యలు ప్రస్తావించారు. కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి కరెంటులేక అల్లాడుతున్న కర్నాటక కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా  అంటూ ప్రశ్నలు వున్నాయి

Related Posts