నిజామాబాద్
నగరం లోని 22 వ డివిజన్ లోని మహాలక్ష్మి నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లుడుతు బీజేపీ ఇచ్చిన మాట మీద నిలబడుతుంది అన్నారు కేంద్రంలో అనేక పథకాలు మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది అన్నారు కెసిఆర్ మాయమాటలు నమ్మి యువత మోస పోయింది అన్నారు దళిత ముఖ్య మంత్రి అని చెప్పి మోసం చేసింది అన్నారు నిరుద్యోగ యువకులకు 3016 అని చెప్పి మోసం చేసింది brs ప్రభుత్వం కదా అని ప్రశ్నించారు ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలని మభ్య పెట్టారు అన్నారు ఒక్కసారి బీజేపీ ఓటయండి అని ప్రజలను అభ్యర్థించరు రామ మందిర నిర్మాణం, త్రిబుల్ తలాక్, జన్ ధన్ ఖాతా, ఆయుష్మాన్ భారత్ ఇలా ప్రవేశ పెట్టి పేదలను ఆదుకున్నది బీజేపీ అన్నారు ఒక్క సారి ఇందూరు నగరం లో బీజేపీ కి కూడా భారీ మెజార్టీ తో నన్ను గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ పంచారెడ్డి లావణ్య MRPS జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్,కన్వీనర్ పంచరెడ్డి లింగం ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, కుమార్, శివ ప్రసాద్, శేఖర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు