YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యువగళం బహిరంగసభకు పోటెత్తిన జనసంద్రం

యువగళం బహిరంగసభకు  పోటెత్తిన జనసంద్రం

రాజమండ్రి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మలివిడత యువగళం సోమవారం ప్రారంభమయింది. తాటిపాక సెంటర్ లో యువగళం బహిరంగసభకు  జనాలు పోటెత్తారు. ఇరుపార్టీల కేడర్ నినాదాలతో తాటిపాక బహిరంగసభ పరిసరాలు దద్దరిల్లాయి. కోనసీమ నలుమూలల నుంచి భారీఎత్తున సభకు ప్రజలు, అభిమానులు భారీగా హాజరైయారు. యువనేతకు సంఘీభావంగా పాదయాత్రలో  టిడిపి, జనసేన కార్యకర్తలు పాల్గోంటున్నారు.

Related Posts