ఢిల్లీ పెద్దలను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేయబోతున్న కార్యక్రమానికి రావాలని రేవంత్ కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించారు. మంగళవారంరాత్రి ఢిల్లీకి చేరుకున్న రేవంత్ గురువారం సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కలిసి ఆహ్వానించారు.
ఎల్ బి స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకుకి పదవీ బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే.