హైదరాబాద్
తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ముందుగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.. డిసెంబర్ 9 నుంచి మహిళలందరికి ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ. 10 లక్షలకు పెంపు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. మిగిలిన 4 గ్యారంటీలపై మరోసారి చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు....