YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తిరుమల శ్రీవారి సేవలో ఆర్ జే డీ అధినేత లాలూ

తిరుమల శ్రీవారి సేవలో ఆర్ జే డీ అధినేత లాలూ

తిరుమల
తిరుమల శ్రీ వారిని ఆర్.జే.డి అధినేత లాలుప్రసాద్ యాదవ్ దర్శించు కున్నారు. రాత్రి తిరుమల వెళ్లిన వీరు ఇవాళ స్వామి వారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సతీమణి రబ్రిదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ ఇతర కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం లో పాల్గొన్నారు లాలు. స్వామి వారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించు కున్నారు. లాలు కుటుంబానికి రంగ నాయకుల మండపం లో అర్చకులు వేద ఆశీర్వాదం ఇవ్వగా, తీర్థ ప్రసాదాలను టీటీడీ సిబ్బంది అందజేశారు.

Related Posts