YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

క‌ళానిధి అవార్డు అందుకున్న రాజేంద్రప్రసాద్.

క‌ళానిధి అవార్డు అందుకున్న రాజేంద్రప్రసాద్.

నాలుగు ద‌శాబ్దాలు పైగా హీరోగా, కామెడీ స్టార్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న న‌టుడు డా.రాజేంద్ర ప్ర‌సాద్‌. మైసూరు ద‌త్త పీఠంలో స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డా.రాజేంద్ర ప్ర‌సాద్‌కి క‌ళానిధి అవార్డుని అందించారు.  ఈ సందర్భంలో సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ నటకిరీటి కి ఈ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. రాజేంద్ర ప్రసాద్ ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ప్రత్యేకం అని చెప్పారు.

Related Posts