YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాయనపాడులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర హాజరైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

రాయనపాడులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర హాజరైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

మైలవరం
ఎన్టీఆర్ జిల్లా రాయనపాడులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రారంభించారు. తొలుత వివిధ స్టాల్స్ ను ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు.

Related Posts