YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వంట గ్యాస్ సిలెండర్ అంశంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

వంట గ్యాస్ సిలెండర్ అంశంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

హైదరాబాద్
నిర్వహించిన నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నాడు  సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గోన్నారు. త్వరలో మహాలక్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలెండర్ ఇచ్చే అంశంపై మంత్రి  చర్చించారు.  రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ.. రేషన్ లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశాన్ని మంత్రి చర్చించారు.

Related Posts