YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ పై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్

లోకేష్ పై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్

అమరావతి
లోకేష్లపై చర్యల కు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ ఏసీబీ కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను ఉల్లంఘించారు. చంద్రబాబు కేసు దర్యాప్తు అధికారులను రెడ్బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ పిటిషన్ లో పేర్కోంది. దర్యాప్తు అధికారులను జైలుకి పంపిస్తామన్న లోకేష్ ప్రకటనలపై సీఐడీ అభ్యంతరం లేపింది. రెడ్బుక్ పేరుతో చేస్తున్న ప్రకటనలు సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరింది. ఐఆర్ఆర్ కేసులో గతంలోనే లోకేష్కు 41ఏ కింద సిఐడి  నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related Posts