YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కుప్పం చేరుకున్న చంద్రబాబు మూడు రోజులపాటు పర్యటన

కుప్పం చేరుకున్న చంద్రబాబు మూడు రోజులపాటు పర్యటన

కుప్పం
కుప్పం టీడీపీ కార్యాలయంలో తన చాంబర్ లోకి వెళ్లే ముందు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పటానికి పూజలు చేశారు. అనంతరం తన చాంబర్ లోకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు చంద్రబాబును సత్కరించారు.
కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు కుప్పం పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. జనసేన పార్టీ కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు 21వ వార్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు చంద్రబాబుకు శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి సత్కరించారు.

Related Posts