YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొవిడ్ కలకలం రుయా ర్యాపిడ్ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్

కొవిడ్ కలకలం రుయా ర్యాపిడ్ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్

తిరుపతి
తిరుపతిలో మరో సారి కరోనా కలకలం రేపింది. రూయా అసుపత్రి లో గురు వారం చేసిన కొనిన ర్యాపిడ్ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు ఉచిక్కిన డ్డారు. రాష్ట్రాల్లో వస్తున్న కొవిడ్ కిసులను దృష్టిలో ఉండుకని వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి పరిధిలో లో పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ క్రమంలో గురువారం రుయాస్పత్రిలో 20 మందికి  పైగా రాపిడ్ పరీక్ష చేశాడు. నలుగురికి పాజీవ్ వచ్చింది. వీరిలో ముగ్గురు. తిరుపతికి చెందిన వారు. కాగా అందులో ఒకరు రెండు రోజులుగా ఎం ఎం వారులో చికిత్స పొందుతున్నారు. అలాగే తిరుమలకు  వచ్చిన బెంగబాదుకు చెందిన మరో 70 ఏళ్ల వృద్దురాలికి కూడా కూడా పాజిటివ్ వచ్చింది. తిరుపతికి చెందిన ఇద్దరికీ కొవిచ్ లక్షణాలు లేకపోవడం. ఆరో గ్యంగా ఉండటంతో వారు హోం బసోలేషన్లో ఉంటా మని చెప్పి వెళ్లిపోయారు. మిగిలిన ఇద్దరిని మాత్రం రూయా ఆధికారులు ఆస్యత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

Related Posts