హైదరాబాద్
పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్ మా భూమి కబ్జా చేశాడని బాధితులు ఆందోళన చేసారు. వారి ఆందోళన ను సెల్ఫోన్లో వీడియో చిత్రకరిస్తున్న దానం నాగేందర్ అనుసరుడు నాగరాజ అనే వ్యక్తిని బాధితులు చితకబాదారు. చితకబాదిని తరువాత పోలీసులకు అప్పగించారు. ప్రజా భవన్ వద్ద దక్షిణ మండల డిసిపి విజయ్ కుమార్ కి తమ ఆవేదనను వినిపించారు.