YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ధరణిపై సమగ్ర విచారణ

ధరణిపై సమగ్ర విచారణ

హైదరాబాద్ ..
కాంగ్రెస్ హామీలను నెరవేరుస్తూ వస్తున్నామని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు.  ధరణి పై లోతైన ఎంక్వరీ జరుగుతుంది.  గతంలో మంత్రి గా కేటీఆర్ దావోస్ పర్యటన లో కాకిలెక్కలు చెప్పారు. విధ్వంసం అయిన వ్యవస్థ ను చక్కబెట్టడానికి కొత్త ప్రభుత్వానికి కనీసం సంవత్సరం అయినా సమయం ఇవ్వాలి.
ఓటమి ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ చాలా బాగుంది.. దాన్ని అధ్యయనం చేస్తాం. ధరణి పై త్వరలో మధ్యంతర నివేదిక ను ప్రభుత్వానికి అందజేస్తాం.

Related Posts