సంగారెడ్డి
ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం పర్యటించారు. ఆందోల్ లో నూతనంగా నిర్మించే 150 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసారు. తరువాత ఆందోల్ పాలిటెక్నిక్ కళాశాలని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు.