YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
 మార్కెట్లు న‌ష్టాల‌తో స‌రిపెట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే స‌రికి సెన్సెక్స్ కీల‌క 35వేల దిగువ‌కు దిగ‌జారింది. మార్కెట్లు ముగిసే స‌మ‌యానికి బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు దిగ‌జారి 34,949 వ‌ద్ద స్థిర‌ప‌డగా, మ‌రో సూచీ నిఫ్టీ 55.35(0.52%) పాయింట్లు కోల్పోయి 10,633 వ‌ద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఎం అండ్ ఎం(2.26%), భార‌తీ ఎయిర్టెల్(1.08%), ఇన్ఫీ(0.72%), టీసీఎస్(0.54%), హీరో మోటోకార్ప్(0.45%) ఎక్కువ‌గా లాభ‌ప‌డిన వాటిలో ఉండ‌గా, మ‌రో వైపు ఐసీఐసీఐ బ్యాంకు(2.87%), ఎస్బీఐఎన్(2.70%), ఇండ‌స్ ఇండ్ బ్యాంక్(1.80%), యెస్ బ్యాంక్(1.78%), కొట‌క్ బ్యాంక్(1.63%), ఏసియ‌న్ పెయింట్స్(1.49%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి. 

Related Posts