YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 5 నుంచి టెట్, డీఎస్సీ దరఖాస్తుల ఆహ్వానం?

ఈ నెల 5 నుంచి టెట్, డీఎస్సీ దరఖాస్తుల ఆహ్వానం?

అమరావతి
ఈ నెల 5 నుంచి టెట్, డీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అదే రోజు నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.  టెట్, డీఎస్సీ లకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు ప్రభుత్వం టిసిఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా డీఎస్సీలో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ సారి అప్రెంటీస్ విధానాన్ని తీసుకురానున్నారు.

Related Posts