YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు

వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు

అమరావతి
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను మరోసారి విచారణకు  స్పీకర్ తమ్మినేని సీతారాం పిలిచారు. నేపధ్యంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి, కోటంరెడ్డికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబెల్స్  నోటీసులలో పేర్కోన్నారు. ఎనిమిదో తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు.  ఈ నెల 12వ తేదీన అనర్హత పిటిషన్లపై  స్పీకర్ మరోసారి విచారణ చేపట్టనున్నారు.  ఎనిమిదో తేదీన విచారణకు  టీడీపీ రెబెల్స్ హజరు కాలేదు.

Related Posts