నల్గొండ
కేసీఆర్ హామీలపై కాంగ్రెస్ నిజా నిజాల నివేదిక పేరుతో స్థానిక క్లాక్ టవర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ పై ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది.
నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసిన మోసాలని ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తుతున్నాయి. ఒకవైపు కృష్ణా జలాల లను కేంద్రానికి అప్పజెప్పడానికి నిరసిస్తూ నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభ జరుగుతున్న నేపధ్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో కేసీఆర్ చేసిన మోసాలపై కాంగ్రెస్ పార్టీ ఎల్ఈడి ప్రజెంటేషన్ఇవ్వండం గమనార్హం