హైదరాబాద్
త్రిష్ణ అనే మహిళా. ఓ టీవీ ఛానల్ యాంకర్ పై ఆశ పడి కిడ్నాప్ చేసింది. ప్రణవ్ అనే వ్యక్తి ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్నాడు. ట్రిష్ణ ప్రణవ్ ని ట్రాప్ చేసి కిడ్నాప్ చేసింది.. బాధితుడు ప్రణవ్ఆమె చెర తప్పించుకొని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని విచారించిన పోలీసులు, ఆమెని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఉప్పల్ పీఎస్ లో మల్కాజిగిరి ఏసిపి పురుషోత్తం రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నడిపే త్రిష్ణ, భారత్ మ్యాట్రిమనిలో చైతన్య రెడ్డి పేరుతో నకిలీ ఐడి ని క్రియేట్ చేసిన వ్యక్తితో త్రిష్ణ పరిచయం పెంచుకుంది. నకిలీ ఐడిలో యాంకర్ ప్రణవ్ ఫోటో ఉండటంతో, యాంకర్ ప్రణవ్ ని, ఇంష్ట్రాగ్రామ్ లో పరిచయమైయింది. ప్రణవ్ పై ఇష్టం కిడ్నాప్ కి దారితీసిన సంఘటన... కిడ్నాప్ కి సహకరించిన మరో నలుగురు పరారీలో ఉండగా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.