గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల న్యాయపోరాట దీక్ష. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వెంటనే చేపట్టాలని డిమాండ్. రెండు రోజులు పాటు కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలు. రేపు 'చలో సచివాలయం'కి పిలుపునిచ్చిన అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం . అనుమతి లేదంటున్న పోలీసులు.
గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల న్యాయపోరాట దీక్ష. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వెంటనే చేపట్టాలని డిమాండ్. రెండు రోజులు పాటు కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలు. రేపు 'చలో సచివాలయం'కి పిలుపునిచ్చిన అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం . అనుమతి లేదంటున్న పోలీసులు.