హైదరాబాద్
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పోలీసులు మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. ఒక రాజకీయ నేత కుమారుడితోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీన పరుచుకున్నారు. ఆర్ధరాత్రి విందు కార్యాక్రమంలో మత్తు పదార్థాలు కొకైన్ స్వీకరించినట్టు అనుమానం . కోకైన్ తీసుకుంటు పట్టుబడిన వారిలో బీజేపీ నేత కుమారుడు ఉన్నట్లు సమాచారం