YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎల్ ఐ సి సంస్థ డైమండ్ జూబ్లీ సంబరాలలో భాగంగా హైద్రాబాద్ లో లుంబిని పార్క్ ట్రాఫిక్ ఐలాండ్, సైఫాబాద్ వద్ద ఒక స్తూపాన్ని ఆవిష్కరించింది..!!

ఎల్ ఐ సి సంస్థ  డైమండ్ జూబ్లీ సంబరాలలో భాగంగా హైద్రాబాద్ లో లుంబిని పార్క్ ట్రాఫిక్ ఐలాండ్, సైఫాబాద్ వద్ద ఒక స్తూపాన్ని ఆవిష్కరించింది..!!

ఈరోజు ఎల్ ఐ సి సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్  శ్రీ టి.సి.సుశీల్ కుమార్ హైద్రాబాదులో  "పైలాన్ను" ఆవిష్కరించి హైదరాబాద్ ప్రజలకు అంకితం చేసారు. జోనల్ ట్రేడ్ సెంటర్  డైరెక్టర్  శ్రీ ఆర్.రాజశేఖర్ మరియు ఇతర ముఖ్య అతిధులు కూడా హాజరయ్యారు. సుశీల్ కుమార్ గారు తమ భీమ పాలిసీదారులకు కృతజ్ఞతులు తెలిపారు.

ఈ సందర్బంగా ఎల్ ఐ సి కార్యాచరణాల పై సుశీల్ కుమార్ గారు తమ సంతోషం వ్యక్తం చేసి, ఎల్ ఐ సి సౌత్ సెంట్రల్ జోన్ 99 % క్లైములను సెటిల్ చెయ్యడం, 50,000 కోట్లు భీమా సేకరించడం, వినియోగదారుల సేవలో ఇంకెన్నో మైలు రాళ్ళూ అందుకోవటం, మరియు ఈ సంవత్సరంలో ఇతర వ్యాపార సంస్థల కొనుగోలు లాంటి ఘనతలను ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకున్నారు.

Related Posts