హైదరాబాద్
బిఅర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారు. ఆయన ముందు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు అయిన గెలవడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సూచించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఇంకా సిగ్గు రాకుండా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పవర్ ఏమిటో చూసాక కూడా కేటిఆర్ ఇలాంటి ఛాలెంజ్ లు చేయడం మానుకోవాలని అన్నారు.