YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సెల్ఫీ కోసం రైలెక్కి....

సెల్ఫీ కోసం రైలెక్కి....
సెల్ఫీ కోసం ప్రయత్నం చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నడో యువకుడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా వుంటున్న పగడలరామసాయి ఇటీవలే పదవ తరగతి పూర్తిచేసాడు. బుధవారం నాడు  సెల్ఫీ కోసం రైల్వే గూడ్స్ ఎక్కాడు. ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు.  రామసాయి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించారు. 

Related Posts