YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూడు నెలల్లో 25 కోట్ల మహిళల ఉచిత ప్రయాణం మంత్రి పొన్నం ప్రభాకర్

మూడు నెలల్లో 25 కోట్ల మహిళల ఉచిత ప్రయాణం మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమయ్యారు.  విజయవంతం చేసారని రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మూడు నెలల్లో 25కోట్ల మహిళలు ఇప్పటివరకు ప్రయాణం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ప్రావిడెంట్ ఫండ్ ని వాడుకున్నారు గతంలో... బాండ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇప్పుడు 2017 పిఆర్సీ  పూర్తి స్థాయిలో ఇవ్వాలని అనుకుంటున్నాము. ఆర్టీసీ నష్టాల నుంచి ప్రాఫిట్ ఒరిఎంటేషన్ వైపు గా వెళ్తున్నాం. ఫైట్మెంట్ 21% ఇవ్వాలని నిర్ణయించాము... దీనివల్ల ఏడాదికి భారం పడుతుంది.. అయినా కూడా ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

Related Posts