YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పొత్తుల్లేవు..ఒంటరిగానే పోటీకి డాక్టర్ కెఏ పాల్

పొత్తుల్లేవు..ఒంటరిగానే పోటీకి డాక్టర్ కెఏ పాల్

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మాజీ మంత్రి బాబు మోహన్ పాల్గో్న్నారు. పాల్మాటలాడుతూ తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో అయిన పొత్తు పొట్టుకోడానికి సిద్ధంగా ఉన్నాం. వరంగల్ నుండి బాబు మోహన్ పోటీ చేయనున్నారు. ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తామని అన్నారు.
వైజాగ్ పార్లమెంట్ స్థానం నుండి నేను పోటీ చేస్తున్నానని అన్నారు.
బాబుమోహన్ మాట్లాడుతూ బీజేపీ నన్ను గత 5సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయించుకుని వాడుకున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్న లక్ష్మణ్ లిస్టులో నా పెరులేకుండానే కేంద్రానికి పంపారు. దేశం బాగుపడలని నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న కె ఏ పాల్ తో కలసి పనిచేయాలని ప్రజాశాంతి పార్టీలో చేరినా. కె ఏ పాల్ నేతృత్వంలో పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి పాల్ సేవలు దేశానికి,రాష్ట్రానికి అందే విధంగా కృషి చేస్తా. మోడీ ప్రభుత్వం వచ్చినాక దేశాన్ని అప్పుల ఊబిలో ముంచారని అన్నారు.

Related Posts