YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ కార్యకర్తలపై వైకాపా దాడి ఇద్దరికి గాయాలు

టీడీపీ కార్యకర్తలపై వైకాపా దాడి ఇద్దరికి గాయాలు

నర్సరావుపేట
చదలవాడ అరవింద్ బాబు తన అనుచరులపై  సీసాలతో వైసీపీ గోపిరెడ్డి వర్గీయులు దాడి చేసారని అయన ఆరోపించారు. నరేంద్ర మోడీ సభకు జన సమీకరణ కొరకు వార్డు వారిగా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు.దానిలో భాగంగా 5 వార్డు క్రిస్టియన్ పాలెం వెళ్లిన అరవింద బాబు పై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు టీడీపీ దళిత లకు  తలకి తీవ్రంగా గాయాలయ్యాయి. గోపి రెడ్డి అరాచకాలను ఖండిస్తూ  .అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు.

Related Posts