YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ సొంత జిల్లాలో జనసేన కు ఐదు సీట్లు ఖరారు

పవన్ సొంత జిల్లాలో జనసేన కు ఐదు సీట్లు ఖరారు

కొవ్వూరు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాల్లో ఐదింట జనసేన పోటీ చేయనుంది.  ఐదుగురు నేతలకు మంగళగిరి లో అభ్యర్థిత్వం  జనసేనాని పవన్ ఖరారు చేసారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు కు భీమవరంలో ఘనస్వాగతం లభించింది. భీమవరం లో భారీ మెజారిటీతో గెలుస్తామని అంజిబాబు అంటున్నారు. నరసాపురం నుండి బొమ్మిడి నాయకర్, తాడేపల్లిగూడెం నుండి బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుండి పత్సమట్ల ధర్మరాజు,  నిడదవోలు నుండి కందుల దుర్గేష్  అభ్యర్థులుగా ఖరారు చేశారని అంజిబాబు మీడియాకు వెల్లడించారు.

Related Posts