సైబరాబాద్
నానాక్ రామ్ గూడలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. 20 కేజీల గంజాయి తో పాటు 20 లక్షల నగదు ను పట్టుకున్నారు. నిందితురాలు నీతు భాయ్ ను అరెస్ట్ చేసారు. నీతు భాయ్ ఇంట్లోను 20 కేజీల గంజాయి తో పాటు 20 లక్షల నగదు సీజ్ చేసారు. ఎన్డీపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రెండు సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నీతు భాయ్ పట్టుబడినట్లు సమాచారం