YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్థానికులపై అవంతి చిందులు

స్థానికులపై అవంతి చిందులు

భీమిలి
భీమిలి నియోజకవర్గం ప్రజలపై మాజీ మంత్రి అవంతి చిందులు వేసారు. పద్మనాభం మండలం తుని వలస గ్రామంలో డ్రైనేజ్ సమస్యపై మాజీ మంత్రిని  గ్రామస్తులు నిలదీసారు. పొంతన లేని సమాధానాలతో ప్రజల్ని అవంతి భయపెడుతున్న వారు ఆరోపించారు. మహిళలని ఏక వచనంతో సంబోధిస్తూ తన అహంకారాన్ని చాటుకున్నడని మండిపడ్డారు. సీటు లేదు, గెలవను లేదు, అప్పుడే ఇంత అహంకారం ఏంటని నిలదీసారు.

Related Posts