కరీంనగర్
కరీంనగర్ లోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.తనిఖీలలో భారీగా డబ్బులు సీజ్ చేసినట్లు సమాచారం. మాజీ ఎంపీ వినోద్ రావుకు కుటుంబ సభ్యులకు చెందిన భవనం కావడం విశేషం. పోలీసులు 6 కోట్ల పైగా డబ్బులు సీజ్ చేసినట్లు తెలిసింది.