YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుపై 3 లక్షల మెజార్టీతో గెలుస్తా: కేశినేని నాని

చంద్రబాబుపై 3 లక్షల మెజార్టీతో గెలుస్తా: కేశినేని నాని

మైలవరం
మైలవరంలో రైతు బజార్ ప్రారంభో త్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వచ్చి తనపై పోటీ చేసినా నన్ను విజ యవాడ ప్రజలు 3 లక్షల మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ నా దృష్టిలో ఆస్ట్రాల్ ఒక ఓడి పోయిన ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే నని అన్నారు. కొడుకునే గెలిపించుకో లేని చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు.

Related Posts