హైదరాబాద్
కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని శాసన సభ స్పీకర్ ను ఆయన నివాసం లో కలిసి బీఆర్ఎస్ శాసన సభా పక్ష బృందం పిటిషన్ ను సమర్పించింది. స్పీకర్ ను కలిసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి,ముఠా గోపాల్,కాలేరు వెంకటేష్,బండారి లక్ష్మారెడ్డి వున్నారు