సికింద్రాబాద్
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం శ్రీ తోట ముత్యాలమ్మ ఆలయంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారులు అంతా ఏకమై తమ ఆవేదన వెళ్ళబోసుకున్నారు, తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటినుండి పోరాడుతున్నటువంటి గజ్జల నగేష్ గారికి ఎంతో అన్యాయం జరిగిందని ఉద్యమం మొదటి రోజు నుండి కెసిఆర్ తో పాటు ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగులో పాల్గొన్నటువంటి వ్యక్తికి ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని ఉద్యమకారులంతా తమ ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా గజ్జల నాగేష్ ఉద్యమకారులకు సైతం ప్రతిరోజు ప్రతి పనిలో అండగా ఉండి ప్రతి సమస్య పై పోరాడేవాడని చెప్పుకొచ్చారు