సిద్దిపేట
బిఅర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిపై ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సిఎం కేసీఆర్ సమావేశమైయారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, పఠాన్ చేరు ఎమ్మేల్యే గూడెం మహిపాల్ రెడ్డి , నర్సాపూర్ ఎమ్మేల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తదితరులు ఫార్మ్ హౌజ్ చేరుకున్నారు.