హైదరాబాద్
ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు నివాసం ఉంటున్న డిఎస్ఆర్ రేగంటి రెసిడెన్స్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ తో పాటు పలుచోట్ల ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కవిత భర్తతోపాటు ఆడపడుచు అఖిల ఇళ్ళలో తనిఖీలు జరిగాయి. ఆమెకు సన్నిహితంగా మెలిగిన ప్రజా ప్రతినిధులపై ఈడీ అధికారులు ఫోకస్ చేసినట్లు సమాచారం. .