YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైఎస్సార్సీపిని మరోసారి ఆదరించండి

వైఎస్సార్సీపిని మరోసారి ఆదరించండి

ఎమ్మిగనూరు
శనివారం పట్టణంలో 21 వ వార్డు నందు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వైఎస్ఆర్సిపిని మరోసారి ఆదరించండి అని ఎమ్మిగనూరు నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి  బుట్టా రేణుక  కోరారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ వైఎస్సార్సీపి ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీ గా  బి వై రామయ్య ను గెలిపించాలని కోరారు.*
ప్రచారం లో  వార్డ్ ఇంచార్జ్ తార రాజశేఖర్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ చాంద్ బాషా,బుట్టా నీలకంఠ  బుట్టా ప్రతుల్ శాప్ నెట్ స్టేట్ చైర్మెన్ మాచాని వెంకటేష్,మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, పట్టణ అధ్యక్షులు  బుట్టా రంగయ్య, వక్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్, టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్ము రాజు,పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర, మున్సిపల్ కోఆప్షన్ మెంబెర్ అబ్రార్, కౌన్సిలర్లు కామర్తి నాగేశప్ప, శివ ప్రసాద,నీలకంఠ,అమాన్,వహిద్,సుధాకర్, ఇన్చార్జులు కోటకొండ నరసింహులు, విశ్వనాథు రమేష్, విశ్వనాథ్, ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్, వడ్డే వీరేష్,రామాంజి రెడ్డి,గట్టు ఖజా,నాయకులు గోకరి, మాచని రఘు, రామలింగారెడ్డి,వడ్డే నాగరాజు, సురేష్ చౌదరి, రజాక్,జి యమ్ బాషా,కన్వీనర్ మధు బుట్టా యూత్ నాయకులు ఉబెద్, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు

Related Posts